Breaking News

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా జాగ్రత్తలు పాటించండి


Published on: 13 Jan 2026 16:17  IST

పండగ సీజన్‌ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైలు రాకపోకల సమయాలు, టికెట్‌ కౌంటర్ల వద్ద రద్దీ, ప్రయాణికుల భద్రత, తదితర అంశాలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీవాస్తవ సోమవారం సమీక్ష నిర్వహించారు. జోన్‌ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సికింద్రాబాద్‌లోని రైలు నిలయం నుంచి ఆయన సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, గుంతకల్‌, నాందేడ్‌ డివిజన్లకు చెందిన డీఆర్‌ఎంలు, ఆయా విభాగాల ముఖ్య అధిపతులతో సమీక్ష నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి