Breaking News

ఆదంపూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో ప్రధాని ప్రసంగం..


Published on: 13 May 2025 16:00  IST

పంజాబ్‌లోని ఆదంపూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను ప్రధాని మోదీ ఈ ఉదయం సందర్శించారు. అక్కడి జవాన్లతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్‌ సందర్భంగా IAF ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. ఎయిర్‌ఫోర్స్‌ జవాన్లతో కలిసి భారత్‌ మాతాకి జై, వందేమాతరం అని నినదించారు. ఆపరేషన్‌ సింధూర్‌కు సంబంధించి సమాచారం సేకరించడంతో పాటు ఆయన వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకున్నారు. అనంతరం ప్రధాని ప్రసంగం లో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి