Breaking News

నేడు పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా..


Published on: 13 May 2025 17:24  IST

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నానేడు పదవీ విరమణ చేయనున్నారు. డీవై చంద్రచూడ్‌ పదవీ విరమణతో ప్రస్తుత సీజేఐ సంజీవ్‌ ఖన్నా 2024 నవంబర్‌లో ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఆరు నెలలు మాత్రమే సేవలందించారు. నేటితో ఆయన పదవీ కాలం ముగిసింది. దీంతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్‌ గవాయ్‌చే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి