Breaking News

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..


Published on: 13 May 2025 18:34  IST

పల్నాడు జిల్లాలో వినుకొండ మండలం శివాపురం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి