Breaking News

ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో రూ.3.28 కోట్లు స్వాహా


Published on: 05 Jun 2025 10:13  IST

ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో సైబర్ నేరగాళ్లు అందినంతా దోచేస్తున్నారు. ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ లాభాలు చూపుతూ ట్యాక్స్‌‌లు, కమీషన్ల పేరుతో భారీగా వసూలు చేస్తున్నారు. ఇలానే ఆన్‌‌జో క్యాపిటల్‌‌ గ్లోబల్‌‌ ఫారెక్స్‌‌ కంపెనీ పేరుతో జూబ్లీహిల్స్‌‌కు చెందిన వ్యాపారవేత్త నుంచి రూ.3.28 కోట్లు కొట్టేశారు. ఈ ఏడాది జనవరి 8 నుంచి మే 19 వరకు ట్రేడింగ్‌‌లో లాభాలు చూపిస్తూ మోసం చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి