Breaking News

మమ్మల్ని ఆదుకోండయ్యా.. అడుక్కొంటున్న పాక్..


Published on: 09 May 2025 11:07  IST

భారత్ చేస్తోన్న ప్రతీకార దాడులకు పాకిస్తాన్ మొత్తం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ లోని పలు నగరాలు విధ్వంసం అయ్యాయి. భారత్ దెబ్బకు పాకిస్తాన్ అప్పు అడుక్కునే పరిస్థితికి వచ్చింది. రుణాల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వాములను వేడుకుంటోంది. పెరుగుతున్న యుద్ధం, పడిపోయిన స్టాక్ మార్కెట్ల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ భాగస్వాములను రుణాల కోసం ప్రాథేయపడే దారుణ స్థితికి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి