Breaking News

వ్య‌క్తిత్వ హ‌క్కుల కోసం న్యాయ పోరాటం..


Published on: 12 Dec 2025 17:24  IST

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్  తన అనుమతి లేకుండా తమ ఫోటోలను, వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.అయితే ప‌వన్ పిటిష‌న్‌ ని శుక్రవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు పవన్ కళ్యాణ్ ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం అవుతున్న లింకులను 48 గంటల్లోగా తమకు అందించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి