Breaking News

మెస్సీ Vs రేవంత్ మ్యాచ్‌కి రాహుల్ గాంధీ..!


Published on: 12 Dec 2025 18:55  IST

నగరంలో జరగబోయే ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ అనేది ఓ ప్రేవేట్ ఈవెంట్ అయినప్పటికీ రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రత్యేకంగా హాజరు కావాల్సిందిగా కోరినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరే ముందు ముఖ్యమంత్రి అక్కడి మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఈనెల 13న హైదరాబాద్ వస్తున్నారని..  సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి