Breaking News

పల్లెల నుంచే కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్: కేటీఆర్


Published on: 12 Dec 2025 18:46  IST

తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తన ఎక్స్ ఖాతా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ పార్టీ దాటకపోవడం.ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్త నిదర్శమన్నారు.పంచాయతీ  ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగిందని తెలిపారు.తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తొలిదశ పంచాయతీ ఫలితాల ద్వారా స్పష్టమైందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి