Breaking News

రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సిబిల్‌ స్కోర్‌ షాక్‌..!


Published on: 13 May 2025 09:32  IST

తెలంగాణలో రాజీవ్ యువ వికాసం స్కీమ్‌ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సబ్సిడీ రుణాల కోసం 16 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు.వాటి స్క్రూటిని కూడా శరవేగంగా సాగుతోంది. కానీ సడెన్‌ సిబిల్‌ నిబంధనలు దరఖాస్తుదారులను పరేషాన్‌ చేస్తున్నాయి. సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంటే.. వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అలానే గతంలో గృహ, వ్యవసాయ, వాహన లేదా పర్సనల్ లోన్స్ తీసుకొని తిరిగి చెల్లించని వారి దరఖాస్తులను కూడా రిజెక్ట్ చేస్తారని సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి