Breaking News

భారత్‌ను హైయొస్ట్‌ రిస్క్‌ కేటగిరిలో పెట్టిన


Published on: 14 Jan 2026 14:46  IST

భారత్‌ను అత్యంత ప్రమాదకర కేటగిరిలో పెట్టింది ఆస్ట్రేలియా. వినేందుకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా..ఇది నిజం. ఆస్ట్రేలియాలో విద్యార్థులకు వీసాలు మంజూరు చేసే అంచనా ఫ్రేమ్‌వర్క్AL1 నుండి AL3(అత్యధిక ప్రమాదం)వరకు ఉంటుంది.ఈ ఫ్రేమ్‌వర్క్‌లో భారత్‌ను AL3 కేటగిరిలో పెట్టింది కంగారు కంట్రీ.భారత్‌ నుంచి సాధారణంగా వేల మంది విద్యార్థులు ఆస్ట్రేలియాకి వెళ్లి చదువుతున్నారు.ఈ క్రమంలో ఈ AL3 కేటగిరి ఎలాంటి ప్రభావం చూపుతుం దో అని విద్యార్థలు ఆందోలన చెందుతున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి