Breaking News

తాతకు మళ్లీ పెళ్లంటే ఎగిరి గంతేశాడు.. కట్‌చేస్తే..?


Published on: 20 May 2025 12:30  IST

హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటోంన్న సరస్వతి, స్వాతి అనే ఇద్దరు గృహిణుల మ్యారేజి బ్యూరో గుట్టు రట్టు అయింది. భర్తల సంపాదన సరిపోకపోవడంతో, ఒంటరిగా ఉన్న వృద్ధులకు పెళ్లి సంబంధాలు చూపిస్తామంటూ మ్యారేజ్ బ్యూరో పేరిట దినపత్రికలో ప్రకటన ఇచ్చారు.ఈ ప్రకటన చూసిన 80 ఏళ్ల చిన్నకొండయ్య అనే వృద్ధుడు హైదరాబాద్‌కి వచ్చాడు. ఇద్దరు మహిళలు అతనితో నమ్మకంగా ప్రవర్తించి, భారీగా వస్తువులు,చీరలు, సారెలు, కొనిపించి రూ.1.77 లక్షలు తో పరార్ అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి