Breaking News

రైతులు కోల్పోయిన బోనస్‌ రూ.845కోట్లు


Published on: 21 May 2025 18:22  IST

సన్నధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామన్నా రైతులు పట్టించుకోలేదు. సన్నధాన్యం పండించడానికి పోటీపడ్డ రైతులు, విక్రయాల్లో మాత్రం ప్రభుత్వ సూచనలు పట్టించుకోకుండా, నేరుగా మిల్‌పాయింట్లు, వ్యాపారులకే విక్రయించారు. దీంతో బోనస్‌ కోల్పోవడమేగాక, తక్కువ ధర వచ్చినా, రైతులు వ్యాపారులకు ధాన్యం విక్రయించేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా రైతులు రూ.845కోట్ల బోన్‌సను కోల్పోయారు.

Follow us on , &

ఇవీ చదవండి