Breaking News

పీఎం కిసాన్‌ 20వ విడత వచ్చేది అప్పుడే..!


Published on: 01 Jul 2025 17:45  IST

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇప్పటివరకు 19 విడతల డబ్బు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ కాగా, 20వ విడత పిఎం కిసాన్ ఎప్పుడు జమ అవుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ 2025 చివరి నాటికి పిఎం కిసాన్ 20వ విడతకు సంబంధించిన మొత్తం జమ అవుతుందని ఇప్పటికే ఊహించినప్పటికీ, డబ్బు ఇంకా జమ కాకపోవడంతో దానికి సంబంధించి కొత్త సమాచారం విడుదలైంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.6,000 జమ చేస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి