Breaking News

ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోయిన పాకిస్థాన్ సైన్యం


Published on: 09 May 2025 14:28  IST

ఇటు భారత్‌ వైమానిక దాడులు, మరోవైపు బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ (BLA) దాడులతో పాకిస్తాన్‌ కకావికలమవుతోంది. బలూచిస్తాన్‌లో పాక్‌ సైన్యం స్థావరాలపై BLA తీవ్రంగా దాడి చేసింది. పాక్‌ సైనికులు తాము ఆక్రమించిన ప్రాంతాలు వదిలి పారిపోవాల్సిన స్థితి ఏర్పడిందని BLA ప్రకటించింది. బలూచ్‌ వేర్పాటువాదులు కూడా పాక్‌ సైన్యంపై ఐఈడీ దాడులు నిర్వహించడంతో పలువురు పాకిస్తాన్‌ సైనికులు మృతి చెందారు .

Follow us on , &

ఇవీ చదవండి