Breaking News

దేశంలో పెరుగుతున్న నాడీ సంబంధిత వ్యాధులు..


Published on: 04 Dec 2025 16:34  IST

గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌ తర్వాత భారత్‌లో నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ స్టేటస్‌ రిపోర్ట్‌ ఆన్‌ న్యూరాలజీ 2025 నివేదిక ప్రకారం.. గత మూడు దశాబ్దాల్లో భారత్‌లో నాడీ సంబంధిత వ్యాధులు దాదాపు రెట్టింపయ్యాయి. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 మిలియన్ల మంది భారతీయులు స్ట్రోక్స్‌తో బాధపడుతున్నారు. అయితే చిత్తవైకల్యం, మైగ్రేన్స్‌, మూర్ఛ వంటి వ్యాధులు సైతం వేగంగా పెరుగుతున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి