Breaking News

కాల్పుల విరమణ పై.. భారత్- పాక్‌ అధికారిక ప్రకటన!


Published on: 10 May 2025 18:20  IST

భారత్ దెబ్బకు అల్లాడిపోయిన పాకిస్తాన్.. భారత్ దాడులు ఆపితే తాము కూడా దాడులు ఆపుతామని ప్రకటించింది. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని అమెరికాను కోరింది పాకిస్తాన్. దీంతో రంగంలోకి దిగిన అమెరికా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు చేపట్టింది. ఇరు దేశాల కాల్పుల విరమణ పాటించేలా ఒప్పించాయి. ఇందుకు సంబంధించి పాక్‌, భారత్‌ రెండు దేశాలు అధికారికంగా ప్రకటించాయి.

Follow us on , &

ఇవీ చదవండి