Breaking News

థర్టీఫస్ట్‌ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా..


Published on: 30 Dec 2025 18:46  IST

న్యూ ఇయర్‌ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్‌, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించి, అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఎక్కించుకోనని నిరాకరించడం నేరమని, అధిక చార్జీలు వసూలు చేసినా, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి